జిల్లా అభివృద్ధి మరియు ప్రధాన కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష సమావేశం

కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు సమీక్ష సమావేశం నిర్వహించి, జిల్లా అభివృద్దికి జరుగుతున్న కార్యక్రమాలతో పాటు,ఖరీఫ్ లో ధాన్యం సేకరణ, పట్టణాభివృద్ది, మెప్మా, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం, త్రాగునీటి సరఫరా, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి